నిజామాబాద్ నగర శివారులోని లక్ష్మీ ప్రియ నగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో సీసీఎస్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now